Rekha Gupta: రేఖా గుప్తాపై దాడికి సుప్రీంకోర్టు తీర్పే కారణమా?
- రేఖా గుప్తాపై దాడికి సుప్రీంకోర్టు తీర్పే కారణమా?
- వెలుగులోకి వస్తున్న కారణాలు
- కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ. సమయం బుధవారం ఉదయం. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి అంటూ పెద్ద ఎత్తున కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన నివాసంలోనే ముఖ్యమంత్రిపై దాడి జరగడం తీవ్ర సంచలన సృష్టించింది. ఇక ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్భాయ్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: MP: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి వ్యామోహం.. దూరం పెట్టడంతో ఎంత పని చేశాడంటే..!
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
ఇక దాడి తర్వాత సకారియా కుటుంబ సభ్యులను మీడియా ప్రతినిధులు కలిశారు. సకారియా తల్లి భాను మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు కుక్కలను ప్రేమిస్తాడని.. ఢిల్లీలోని కుక్కలను షెల్టర్కు తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది. కోర్టు తీర్పు రాగానే తన కొడుకు ఢిల్లీకి వెళ్లిపోయాడని.. తన ఇంకేమీ తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సకారియా బంధువును అరెస్ట్ చేసిన తర్వాత సహాయం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినట్లుగా మరొక కథనం వెలువడుతుంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్హౌస్ క్లారిటీ
బుధవారం ఉదయం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో జనసభ నిర్వహిస్తున్నారు. సకారియా వినతిపత్రాలతో ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చాడు. వినతిపత్రాలు ఇస్తూనే రేఖా గుప్తాతో వాగ్వాదం పెట్టుకున్నాడు. పెద్ద పెద్దగా అరిచాడు. ఇంతలోనే దుర్భాషలాడుతూ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా రేఖా గుప్తా షాక్కు గురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు తాగి ఉన్నట్లు మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారిస్తున్నారు. అసలు దాడికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఢిల్లీలో 8 వారాల్లో కుక్కలను షెల్టర్కు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెెంటనే ఇండియా గేట్ దగ్గర ఆందోళన చేపట్టారు.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!