దేశ రాజధాని ఢిల్లీ. సమయం బుధవారం ఉదయం. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి అంటూ పెద్ద ఎత్తున కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన నివాసంలోనే ముఖ్యమంత్రిపై దాడి జరగడం తీవ్ర సంచలన సృష్టించింది. ఇక ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.