Rajya Sabha: దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా? కేంద్రంపై ఖర్గే ఫైర్
- పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం
- అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు
- దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా?
- కేంద్రంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష సభ్యులంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అంశం కుదిపేస్తోంది. లోక్సభ, రాజ్యసభల్లోనూ విపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
ఇక గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతల్ని మాట్లాడానివ్వడం లేదని.. దేశ ప్రయోజనాలపై మాట్లాడాలనుకుంటే మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ఇలా ఎలా సభను నడుపుతారని ఖర్గే ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘‘లోక్సభ కార్యకలాపాల గురించి రాజ్యసభలో చర్చించకూడదని ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు తెలియదా?’’ అని అన్నారు. అయినా రాహుల్గాంధీకి పరిపక్వత లేదని.. అమాయక పిల్లోడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో నడ్డా వ్యాఖ్యలను ఖర్గే తిప్పికొట్టారు.
Speaking in Rajya Sabha, LoP Mallikarjun Kharge says,"Parliament means Lok Sabha and Rajya Sabha. The LoP, Lok Sabha, wanted to speak on the country's interests, but was not allowed to speak. How can you run the House like this?"
"The LoP should know that the proceedings of the… pic.twitter.com/XFAtSjQI7h
— ANI (@ANI) February 5, 2026
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!