Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భారీ సెర్చ్ ఆపరేషన్.. ఉగ్రవేట ముమ్మరం..
- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ సెర్చ్ ఆపరేషన్..
- ఉగ్రవేటను ముమ్మరం చేసిన ఆర్మీ.. పోలీసులు..
- ఇటీవల వరసగా ఉగ్రదాడులతో అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలోని గుల్మార్గ్, గందర్బల్ జిల్లాలోని గగాంగీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు.
Read Also: Bomb threats: గుజరాత్ రాజ్కోట్ హోటళ్లకు వరస బాంబు బెదిరింపులు..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఈ ఘటనకు ముందు అక్టోబర్ 2న గంగర్బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి సొరంగం నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు, ఇతర సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వర్కర్స్తో పాటు ఒక డాక్టర్ మరణించారు. కార్మికులు, ఇతర సిబ్బంది తమ శిబిరాలకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు స్థానికేతర కూలీలను టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు.
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణాల చుట్టూ భద్రతా సిబ్బందిని కట్టుదిట్టం చేయాలని బుధవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశంచారు. గుల్మార్గ్లోని బుటాపత్రి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులు, కూలీలకు ఆయన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్(సీఐకే) కాశ్మీర్ లోయలోని ఆరు జిల్లాల్లో ఆపరేషన్ నిర్వహించి, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న రిక్రూటర్లను పట్టుకుంది. నగర్, గందర్బల్, పుల్వామా, అనంత్నాగ్, బుద్గాం, కుల్గాం జిల్లాల్లో దాడులు నిర్వహించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం. లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (టీఎల్ఎం) పేరుతో కొత్తగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్ మాడ్యూల్ను దెబ్బతీసినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!