KSRTC: అంతరాష్ట్ర ప్రయాణికులకు KSRTC బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే టికెట్ పైన 10 % తగ్గింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలానే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి, అలానే అంతర్రాష్ట్రాల నుండి బెంగళూరుకు తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ 14-15 తేదీలలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు KSRTC తెలియజేసింది. వాళ్లకు కెంపేగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, షిమోగా, హసన్, మంగళూరు, కుందాపూర్, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం, విజయపూర్, గోకర్ణ, షిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పల్లకు బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు ప్రత్యేక రవాణా సేవ అందుబాటులో ఉంది.
Read also:Mahmood Ali: హోంమంత్రి మహమూద్ అలీ కారును చెక్ చేసిన పోలీసులు
Also Read
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
అలానే మైసూర్ రోడ్ బస్ స్టేషన్ నుండి మైసూర్, హున్సూర్, పిరియాపట్నం, విరాజ్పేట్, కుశాలనగర్, మడికేరి మార్గం వైపు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ లోని మధురై, కుంభకోణం, చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకులం, కాలికట్ మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్రీమియం రవాణాలు శాంతినగర్ లోని బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్ నుండి నడపబడతాయని KSRTC తెలియజేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం అదనపు రవాణా కోసం ముందస్తు సీటు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. కాగా ఏజెన్సీ ప్రకారం.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అలానే ఔట్బౌండ్రి, టర్న్ టిక్కెట్లు కలిసి బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణ ఛార్జీలో 10 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. www.ksrtc.karnataka.gov.in వెబ్సైట్ ద్వారా ఈ-టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!