Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ సికర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖతు శ్యామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. మాసోత్సవాలు సందర్భంగా ఈ ఉదయం స్వామివారికి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరవగా.. భక్తులు ఒక్కసారిగా గుడిలోకి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని జైపుర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు పై సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతుల్లో హిసార్కు చెందిన ఓ మహిళగా పోలీసులు గుర్తించారు.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022
అయితే ఈ సంఘటనపై స్పందించిన మోడీ విచారం వ్యక్తం చేసారు. ఖాతు శ్యామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. గాయపడిన భక్తులను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేసారు. సికార్లోని ఖతు శ్యామ్జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. ముగ్గురు మహిళల మరణం దురదృష్టకరం మని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేసారు.
Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest: Prime Minister Narendra Modi
(File photo) pic.twitter.com/oM2eQmE9un
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!