Mallikarjun Kharge: ట్రంప్ స్నేహంతో నష్టం, మోడీ దేశానికి శత్రువుగా మారారు..
- ట్రంప్తో మోడీ స్నేహం దేశానికి నష్టం చేసింది..
- మోడీ దేశానికి శత్రవుగా మారారు..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
Read Also: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?
Also Read
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
‘‘ట్రంప్, మోడీ మంచి స్నేహితులు కావచ్చు. కానీ మోడీ దేశానికి శత్రువుగా మారారు. అతను వాతావరణాన్ని చెడగొట్టాడు’’ అని ఖర్గే ఆరోపించారు. ట్రంప్ విధించిన సుంకం దేశ ప్రజలను నాశనం చేసిందని అన్నారు. మోడీ వ్యక్తిగత స్నేహాన్ని వదిలి దేశ ప్రయోజనాలను ముందుంచాలి అని అన్నారు. దేశం మొదటి నుంచి అలీన విధానం, తటస్థతను అనుసరిస్తోందని, మోడీ కూడా ఇదే తరహాగా వ్యవహరించాలని హితవు పలికారు.
జీఎస్టీ తగ్గింపును స్వాగతించిన ఖర్గే, కానీ గత 8 ఏళ్లుగా బీజేపీ ప్రజల్ని దోచుకుంటోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల గురించి స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, చట్టవ్యవస్థ లేదని, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దళితులకు-ఓబీసీలకు విద్యా పథకాలు లేవని ఆరోపించారు. ఓట్ల మోసం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమే అని ఖర్గే చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!