Mallikarjun Kharge: ట్రంప్ స్నేహంతో నష్టం, మోడీ దేశానికి శత్రువుగా మారారు..
- ట్రంప్తో మోడీ స్నేహం దేశానికి నష్టం చేసింది..
- మోడీ దేశానికి శత్రవుగా మారారు..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
Read Also: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
‘‘ట్రంప్, మోడీ మంచి స్నేహితులు కావచ్చు. కానీ మోడీ దేశానికి శత్రువుగా మారారు. అతను వాతావరణాన్ని చెడగొట్టాడు’’ అని ఖర్గే ఆరోపించారు. ట్రంప్ విధించిన సుంకం దేశ ప్రజలను నాశనం చేసిందని అన్నారు. మోడీ వ్యక్తిగత స్నేహాన్ని వదిలి దేశ ప్రయోజనాలను ముందుంచాలి అని అన్నారు. దేశం మొదటి నుంచి అలీన విధానం, తటస్థతను అనుసరిస్తోందని, మోడీ కూడా ఇదే తరహాగా వ్యవహరించాలని హితవు పలికారు.
జీఎస్టీ తగ్గింపును స్వాగతించిన ఖర్గే, కానీ గత 8 ఏళ్లుగా బీజేపీ ప్రజల్ని దోచుకుంటోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల గురించి స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, చట్టవ్యవస్థ లేదని, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దళితులకు-ఓబీసీలకు విద్యా పథకాలు లేవని ఆరోపించారు. ఓట్ల మోసం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమే అని ఖర్గే చెప్పారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!