Karnataka: ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి.. హిందూ స్వామిజీ సంచలన వ్యాఖ్యలు..
- ముస్లిం ఓటు హక్కుని రద్దు చేయాలి..
- వొక్కలిగ స్వామిజీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక విశ్వ వొక్కలిగ మహాసంస్తాన మఠం స్వామీజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని ఆయన పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్లో ముస్లిమేతరులకు ఓటు వేసే అధికారం లేదని, అక్కడి చట్టాన్ని తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. కర్నాటకలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కుమార చంద్రశేఖరనాథ స్వామిజీ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. స్టార్టప్లకు రూ. 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..
Also Read
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ముస్లింలకు ఓటు హక్కును తొలగించడం భారతదేశంలో శాంతి, ఐక్యత కాపాడుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ముస్లిం వర్గానికి ఓటు హక్కు లేకుండా చట్టం తీసుకురావాలని అన్నారు. రాజకీయ నాయకులు ముస్లిం ఓట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్ మాదిరిగానే మైనారిటీ ఓటు హక్కును తొలగించాలని అన్నారు.
ఇటీవల వారాల్లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా కర్ణాటక విజయపుర జిల్లాలోని రైతులు తన భూములను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంపై వివాదం మొదలైంది. అక్కడ రైతులు బీజేపీ మద్దతు కోరారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య వక్ఫ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!