Jairam Ramesh: కర్ణాటకకు విటమిన్-పి కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు. విటమిన్-పి అంటే కాంగ్రెస్ ఫెర్ఫామెన్స్( కాంగ్రెస్ పనితీరు) అని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్ నేతలు ‘కార్పెట్ బాంబింగ్’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ ఆందోళన చెందడం లేదని, వాటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద ‘‘యాంటి ఎయిర్ క్రాఫ్ గన్’’లు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Kodali Nani: చంద్రబాబు, రజనీకాంత్లకు భవిష్యత్తు లేదు
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
బీజేపీ ప్రచారం చూస్తుంటే నిరాశను సూచిస్తోందని, కర్ణాటక ఎన్నికలు బీజేపీ బెదిరింపులు, కాంగ్రెస్ హామీలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఆపరేషన్ కమలం పూర్తిగా అనవసరమని ఆయన పేర్కొన్నాడు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ సిఎం పదవి కోసం ఆదిపత్య పోరు నడుస్తుందనే ప్రశ్నకు సమాధానం.. జై రాం రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో తక్కువగా ఉందని, బీజేపీతో పోలిస్తే ఇది కాంగ్రెస్ లో అసమ్మతి తక్కువే అని ఆయన అన్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ నినాదం బూటకమని విమర్శించారు.
మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోండగా.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ కాకున్నా కనీసం కింగ్ మేకర్ పాత్ర పోషించాలనే ఉద్దేశంలో జేడీఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!