Siddaramaiah: ప్రధాని ముందు సీఎం, బీజేపీ నేతలు కుక్కపిల్లలు.. ముందు నిలబడేందుకు వణికిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
Read Also: Shraddha Walkar Case: అడవిలో దొరికిన వెంట్రుకలు, ఎముకలు శ్రద్ధావే.. కన్ఫామ్ చేసిన డీఎన్ఏ టెస్ట్
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ఇదిలా ఉంటే తనను కుక్కపిల్లతో పోలుస్తూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య చేసిన విమర్శలపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కౌంటర్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఇది కాంగ్రెస్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని..కుక్క విశ్వాసానికి ప్రతీక అని.. పనిని నమ్మకంగా చేస్తుందని.. నేను ప్రజల కోసం విశ్వాసంగా పనిచేస్తున్నాని అన్నారు. సిద్దరామయ్యలా నేను సమాజాన్ని రెండుగా విభజించలేదని విమర్శించారు.
సిద్దరామయ్య తనను బహిరంగ చర్చకు రావాలాంటున్నాడని.. అయితే అసెంబ్లీ కన్నా పెద్ద వేదిక ఏది లేదని సీఎం అన్నారు. శాసన సభ కన్నా పవిత్రమైనది ఏదీ లేదని సీఎం బొమ్మై అన్నారు. సిద్ధరామయ్య, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందు నిలబడలేకపోయారని.. కర్ణాటకకు ఒక్క పైసా తీసుకురాలేదని బొమ్మై విమర్శించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కర్ణాటకకు 6000 కిలోమీటర్ల హైవే రహదారులను ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఎగువ కృష్ణా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి గ్రాంట్లు విడుదల చేస్తాం అని అన్నారు. కర్ణాటకలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ కామధేనువు లాంటి వారని సీఎం అన్నారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!