Uttar Pradesh: గ్రామస్థులపై నక్క దాడి.. 10 ఏళ్ల బాలుడు సహా ముగ్గురికి గాయాలు
- ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నక్కల దాడి..
- నక్కల దాడిలో గాయపడిన 10 ఏళ్ల బాలుడితో పాటు మరో ముగ్గురు..
- దాడులు చేసే నక్కలను పట్టుకుంటామని తెలిపిన అటవీ శాఖ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాల్లో పని చేస్తున్న షాను, రామ్ బహదూర్లతో పాటు పదేళ్ల బాలుడిపై నక్క దాడి చేసి గాయపరిచింది. అలాగే, మరో సంఘటనలో బెహత్ సకత్ నివాసి రామ్ కిషోర్ (50)ని కూడా ఈ నక్క గాయపర్చింది అని స్థానికులు తెలిపారు.
Read Also: Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. అల్లాడుతున్న ప్రజలు..
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
కాగా, నక్కల దాడులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) పేర్కొన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది అన్నారు. అధిక వర్షపాతంతో ఈ వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల నుంచి స్థానభ్రంశం కోసం సమీపంలోని గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. నక్కల దాడిపై జిల్లా యంత్రాంగం బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, బహ్రైచ్లో గత వారం రోజుల క్రితం తోడేళ్ళు 10 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. చాలా మందిని తీవ్రంగా గాయపర్చాయి. ఇక, వీటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు తోడేళ్లను పట్టుకోగా.. ఆరవ తోడేలు దాడి చేయడంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది.
తాజావార్తలు
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!