Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై కంగనా కామెంట్స్.. పంజాబ్లో బీజేపీ ప్రతిష్టకు నష్టం..!
- వ్యవసాయ చట్టాలపై తిరిగి తీసుకురావాలన్న ఎంపీ కంగనా రనౌత్..
- కంగనా వ్యాఖ్యలతో పంజాబ్ లో బీజేపీకి తీవ్ర స్థాయిలో నష్టం..
- మండి ఎంపీ వ్యాఖ్యలు పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తుంది: జైవీర్ షెర్గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మూడు చట్టాలను తిరిగి తీసుకురావాలని సూచించడంతో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఆమె వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉండటంతో నిన్న క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలు.. పార్టీది కాదని తెలిపారు. అయితే, కమలం పార్టీ ఎంపీ కంగనా క్షమాపణలు చెప్పినప్పటికీ పంజాబ్లో బీజేపీ ప్రతిష్టకు కలిగించిన నష్టాన్ని తగ్గించలేకపోయాయి.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇక, పంజాబ్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు వ్యక్తిగతం పార్టీకి సంబంధించినది కాదని తెలిపారు. కానీ ఒక పంజాబీలపై సిక్కు సమాజంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈలాంటి కామెంట్స్ వల్ల పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. పంజాబీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేసిన మంచి మొత్తం పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కంగనా రనౌత్.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకు రావాలని తెలిపింది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!