Pune Porsche Crash: నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే.. పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు
- పూణె కారు ప్రమాదంలో కీలక పరిణామం
- నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే
- పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు.. వేగంగా దూసుకెళ్లి ఇద్దరు టెకీల మరణానికి కారణం అయ్యారు. అయితే నిందితులకు గంటల వ్యవధిలోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టు తీరును ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం తప్పు తెలుసుకుని బెయిల్ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
Also Read
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
అయితే ఇదే కేసులో తాజాగా పోలీసుల వాదనను జువైనెల్ జస్టిస్ బోర్డు తోసిపుచ్చింది. నిందితుడ్ని మైనర్ కాకుండా టీనేజర్గా గుర్తించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు జువైనెల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. అతడ్ని మైనర్గానే విచారిస్తామని తీర్పు చెప్పింది. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే సాగింది.
ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: వైసీపీపై మంత్రి సత్యకుమార్ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!
2024, మే 19న పూణెలోని కల్యాణినగర్లో 17 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో పోర్స్చే కారు వేగంగా నడపడంతో ఇద్దరు ఐటీ నిపుణులైన అనిష్ అవధియా, అశ్విని కోస్టా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ కేసులో కుటుంబ సభ్యులు సాక్ష్యాలను తారుమారు చేశారు. నిందితుడి రక్తనమునాలకు బదులుగా తల్లి నమునాలు సేకరించి ఆస్పత్రి వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇక న్యాయస్థానం కూడా గంటల వ్యవధిలో బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో నిందితులతో సహా సహకరించిన వారంతా జైలుకు వెళ్లారు. ముగ్గురు ససూన్ సిబ్బందితో పాటు, బాలుడి తండ్రి, మధ్యవర్తులు మకందర్, అమర్ గైక్వాడ్, ఆదిత్య అవినాష్ సూద్, ఆశిష్ మిట్టల్, అరుణ్ కుమార్ సింగ్ ప్రస్తుతం రక్త నమూనా మార్పిడి కేసులో జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
-
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
-
Anupama Singh: “మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది”.. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!