Pune Porsche Crash: నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే.. పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు
- పూణె కారు ప్రమాదంలో కీలక పరిణామం
- నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే
- పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు.. వేగంగా దూసుకెళ్లి ఇద్దరు టెకీల మరణానికి కారణం అయ్యారు. అయితే నిందితులకు గంటల వ్యవధిలోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టు తీరును ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం తప్పు తెలుసుకుని బెయిల్ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అయితే ఇదే కేసులో తాజాగా పోలీసుల వాదనను జువైనెల్ జస్టిస్ బోర్డు తోసిపుచ్చింది. నిందితుడ్ని మైనర్ కాకుండా టీనేజర్గా గుర్తించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు జువైనెల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. అతడ్ని మైనర్గానే విచారిస్తామని తీర్పు చెప్పింది. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే సాగింది.
ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: వైసీపీపై మంత్రి సత్యకుమార్ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!
2024, మే 19న పూణెలోని కల్యాణినగర్లో 17 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో పోర్స్చే కారు వేగంగా నడపడంతో ఇద్దరు ఐటీ నిపుణులైన అనిష్ అవధియా, అశ్విని కోస్టా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ కేసులో కుటుంబ సభ్యులు సాక్ష్యాలను తారుమారు చేశారు. నిందితుడి రక్తనమునాలకు బదులుగా తల్లి నమునాలు సేకరించి ఆస్పత్రి వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇక న్యాయస్థానం కూడా గంటల వ్యవధిలో బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో నిందితులతో సహా సహకరించిన వారంతా జైలుకు వెళ్లారు. ముగ్గురు ససూన్ సిబ్బందితో పాటు, బాలుడి తండ్రి, మధ్యవర్తులు మకందర్, అమర్ గైక్వాడ్, ఆదిత్య అవినాష్ సూద్, ఆశిష్ మిట్టల్, అరుణ్ కుమార్ సింగ్ ప్రస్తుతం రక్త నమూనా మార్పిడి కేసులో జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?