RSS Remarks Case: ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్
- ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్..
- జావేద్ అక్తర్ను నిర్థోషిగా పేర్కొంటు ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలు..
RSS Remarks Case: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్కు పెద్ద ఉపశమనం దొరికింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని తాలిబాన్తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించుకోబడింది. అయితే, ఫిర్యాదుదారుడు కేసును ఉపసంహరించుకోవడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు పేర్కొంది. ఈ కేసును ములుంద్ కోర్టులో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ SD చక్కర్ విచారించారు. నవంబర్ 8న ఈ కేసును పరిష్కరించగా.. ఈరోజు (సోమవారం) ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది.
Read Also: Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
Also Read
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, 2021లో జావేద్ అక్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చడంతో వివాదానికి దారి తీసింది. ఆర్ఎస్ఎస్ నేత, లాయర్ సంతోష్ దూబే మొదట్లో అక్తర్కు లీగల్ నోటీసు జారీ చేశాడు.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే రూ. 100 కోట్ల నష్ట పరిహారం చెల్లించమని బెదిరించాడు. దానికి బాలీవుడ్ గీత రచయిత అక్తర్ అంగీకరించకపోవడంతో.. దూబే 2022లో క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అక్తర్ దానిని ముంబై సెషన్స్ కోర్టులో సవాలు చేయగా.. మార్చ్ 2023లో సమన్లను సెషన్స్ కోర్టు సమర్థించింది.
Read Also: West Bengal Violence: బెంగాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు.. 15 మంది అరెస్ట్
ఇక, RSS భావజాలాన్ని తాలిబాన్తో పోల్చడంతో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలతో పాటు సంస్థ పరువు, ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాడని సంతోష్ దూబే పిటిషన్ లో పేర్కొన్నారు. అనేక వాయిదాల తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదుదారుడు కేసు విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ గీత రచయిత జావేద్ ఆక్తర్ ను నిర్థోషిగా తేల్చుతూ ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!