Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా?
- ఆరేళ్ల తర్వాత తెరపైకి జమ్మూ కు ప్రత్యేక రాష్ట్ర హోదా
- 2019 ఆగస్ట్ 5 న ఆర్టికల్ 370 ని రద్దు చేసిన మోడీ సర్కార్
- 370 రద్దుతో స్పెషల్ స్టేటస్ కోల్పోయిన జమ్మూ కశ్మీర్
- స్పెషల్ స్టేటస్ రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా రానుందా.. ఆరేళ్ల తర్వాత తెరపైకి ఎందుకు స్పెషల్ స్టేటస్ పై ఈ చర్చ మొదలైందో తెలుసా.. ఆగస్టు 5 , 2019 న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయింది.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్రం.. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది..
జమ్ము కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కోల్పోయి సరిగ్గా ఆరేళ్లు.. అయితే గతేడాదే జమ్ము కాశ్మీర్లో ఎన్నికల నిర్వహించింది ఈ సి.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.. ఒమర్ అబ్దుల్లా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అబ్దుల్లా ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలనే అంశంపై డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.. 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు సైతం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దు పై కీలకతీర్పునిచ్చింది.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏమి కనిపించలేదు..
Also Read
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
కానీ 370 ఆర్టికల్ రద్దయిన ఆగస్టు 5 రావడానికి రెండు రోజుల ముందు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు వేర్వేరుగా సమావేశమయ్యారు.. ఎన్నో కీలక అంశాలపై చర్చించారు.. అయితే సమావేశంలోని చర్చలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ, 5 ఆగస్ట్ దగ్గర కావడంతో , జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ మొదలైంది.
Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్ వేశాం
తాజావార్తలు
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?