Jaishankar: ఢాకాలో జైశంకర్ పర్యటన.. పాకిస్థాన్ స్పీకర్తో భేటీ
- ఢాకాలో జైశంకర్ పర్యటన
- ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు
- పాకిస్థాన్ స్పీకర్తో జైశంకర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు.

Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ను కలిసి జైశంకర్ ఓదార్చారు. ఈ సందర్భంగా భారతదేశంతో ఖలీదా జియా వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి జియా చేసిన సహకారాన్ని జ్ఞాపకం చేశారు. ప్రధాని మోడీ పంపించిన సంతాప లేఖను అందజేశారు.
ఇక పర్యటనలో భాగంగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ను కూడా కలిశారు. కొద్దిసేపు ఇద్దరూ సమావేశం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ నేతలను ఇలా కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు చెప్పుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు.. అధికారులు ఏం చేయబోతున్నారంటే..!
ఖలీదా జియా బంగ్లాదేశ్కు మూడు సార్లు ప్రధానమంత్రిగా పని చేశారు. బీఎన్పీ అధినేత్రిగా ఉన్నారు. తీవ్ర అనారోగ్యంగా 80 ఏళ్ల వయసులో డిసెంబర్ 30, 2025న మరణించారు. బుధవారం లక్షలాది మంది జనాల మధ్య ఖలీదా జియా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి ఢాకాకు వచ్చారు. ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్నారు. రాబోయే ఎన్నికల తర్వాత భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని జైశంకర్ ఆశావాదం వ్యక్తం చేశారు.
Sardar Ayaz Sadiq, Speaker of the National Assembly of Pakistan, exchanges greetings with Indian External Affairs Minister S. Jaishankar in Dhaka on Wednesday ahead of the funeral programme of former Bangladesh Prime Minister Khaleda Zia. pic.twitter.com/1eLz0i8nAi
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) December 31, 2025
On arrival in Dhaka, met with Mr Tarique Rahman @trahmanbnp, Acting Chairman of BNP and son of former PM of Bangladesh Begum Khaleda Zia.
Handed over to him a personal letter from Prime Minister @narendramodi.
Conveyed deepest condolences on behalf of the Government and… pic.twitter.com/xXNwJsRTmZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 31, 2025
తాజావార్తలు
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!