Pakistan: లష్కరే తోయిబా హెడ్క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
- బుద్ధి మార్చుకోని పాకిస్తాన్..
- లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరానికి పాక్ సాయం..
- ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన స్థావరాల పునర్నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Read Also: Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాత్రి సమయంలో 12.35 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిరాజ్ విమానాలు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోకి దూసుకెళ్లి మురిడ్కే లోని లష్కరే తోయిబాలోని మూడు ప్రధాన నిర్మాణాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు చనిపోయారు. లష్కర్ ఉగ్రవాదుల వసతి, ఆయుధాలను నిల్వ చేసే భవనాలు, శిక్షణా సౌకర్యాలు, సీనియర్ కమాండర్ నివాసాలుగా పనిచేసే ఉమ్ అల్ ఖురా అని పిలుబడే భవనాలు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 18 నాటికి , భారీ యంత్రాలతో శిథిలానున తొలగిస్తున్నారు. పునర్నిర్మాణ పనులను మర్కజ్ తోయిబా డైరెక్టర్ మౌలానా అబూ జార్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దెబ్బతిన్న లష్కర్, జైషే మహ్మద్ స్థావరాలను నిర్మించేందుకు పాకిస్తాన్ బహిరంగంగా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం సుమారుగా రూ. 1.25కోట్లను అందించింది. బహిరంగంగానే పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులను అందిస్తుందని, దీని ద్వారా తేలింది.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!