Pakistan: లష్కరే తోయిబా హెడ్క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
- బుద్ధి మార్చుకోని పాకిస్తాన్..
- లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరానికి పాక్ సాయం..
- ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన స్థావరాల పునర్నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Read Also: Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాత్రి సమయంలో 12.35 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిరాజ్ విమానాలు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోకి దూసుకెళ్లి మురిడ్కే లోని లష్కరే తోయిబాలోని మూడు ప్రధాన నిర్మాణాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు చనిపోయారు. లష్కర్ ఉగ్రవాదుల వసతి, ఆయుధాలను నిల్వ చేసే భవనాలు, శిక్షణా సౌకర్యాలు, సీనియర్ కమాండర్ నివాసాలుగా పనిచేసే ఉమ్ అల్ ఖురా అని పిలుబడే భవనాలు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 18 నాటికి , భారీ యంత్రాలతో శిథిలానున తొలగిస్తున్నారు. పునర్నిర్మాణ పనులను మర్కజ్ తోయిబా డైరెక్టర్ మౌలానా అబూ జార్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దెబ్బతిన్న లష్కర్, జైషే మహ్మద్ స్థావరాలను నిర్మించేందుకు పాకిస్తాన్ బహిరంగంగా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం సుమారుగా రూ. 1.25కోట్లను అందించింది. బహిరంగంగానే పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులను అందిస్తుందని, దీని ద్వారా తేలింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!