IndiGo Crisis: ఇండిగో 95 శాతం కనెక్టవిటీ పునరుద్ధరణ, 1500 విమానాలు
- సంక్షోభం నుంచి బయటకు వస్తున్న ఇండిగో..
- ఆరు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం..
- కేంద్రం తీవ్ర హెచ్చరికలతో కదిలిన విమాన సంస్థ..
- 95 శాతం కనెక్టివిటీ, 1500 విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Crisis: ఆరు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల్ని తీవ్రంగా గందరగోళానికి గురి చేసింది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్లైనర్, మార్కెట్లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని కుప్పకూల్చిందని సాధారణ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇండిగోకు నోటీసులు జారీ చేసింది. భారీ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్తో నిన్న కేంద్రం విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండిగోను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ఇదిలా ఉంటే, తమ కార్యకలాపాలను స్థిరీకరిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఎయిర్ లైన్ తన నెట్వర్క్లో 95 శాతం సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు చెప్పింది. శనివారం 700 నుంచి ఆదివారం సాయంత్రం నాటికి విమానాల సంఖ్య 1500కు పెరిగుతుందని తెలిపింది. ఈ సంక్షోభంపై ఇండిగో తన కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 135 స్థానాలకు సర్వీసుల్ని పునరుద్ధరించింది. మరోవైపు, ఇండిగో వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో సంక్షోభం ‘‘నియంతృత్వానికి’’ ఉదాహరణగా అభివర్ణించారు. మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ.. ఈ గందరగోళానికి డీజీసీఏ, విమానమంత్రిత్వ శాఖను నిందించారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!