India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
- భారతదేశానికి సొంత ఏఐ..
- 6-8 నెలల్లో ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని అభివృద్ధి చేయబోతోంది.
Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విణి వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని డెవలప్ చేయడానికి 18,693 జీపీయూ కలిగిన కంప్యూట్ ఫెసిలిటీ ఏర్పడినట్లు చెప్పారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడళ్లను డెవలప్ చేయడాని కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్లు ఉన్నారని చెప్పారు. బలమైన ఏఐ ఎకో సిస్టమ్ సృష్టించడానికి కంప్యూట్ సౌకర్యం అత్యంత ముఖ్యమైన భాగం అని వైష్ణవ్ చెప్పారు. పరిశోధకులు, స్టార్టప్స్, విద్యా సంస్థలకు ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి హైఎండ్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఇండియా AI మిషన్లో భాగంగా, ప్రభుత్వం షేర్డ్ కంప్యూటింగ్ వనరును స్థాపించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
కంప్యూటింగ్ ఫెసిలిటీ ముందు అనుకున్న దాని కన్నా అంచనాలు మించిపోయిందని, మొదట ప్రణాళిక ప్రకారం.. 10,000 GPUలకు బదులుగా దాదాపు 19,000 GPUలను పొందిందని, 1,480 ఎన్విడియా H200 GPUలు ఉన్నాయని, వీటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఏఐ చిప్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీటిలో దాదాపుగా 10,000 GPUలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో పనిచేయడం ప్రారంభమవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!