India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
- భారతదేశానికి సొంత ఏఐ..
- 6-8 నెలల్లో ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని అభివృద్ధి చేయబోతోంది.
Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విణి వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని డెవలప్ చేయడానికి 18,693 జీపీయూ కలిగిన కంప్యూట్ ఫెసిలిటీ ఏర్పడినట్లు చెప్పారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడళ్లను డెవలప్ చేయడాని కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్లు ఉన్నారని చెప్పారు. బలమైన ఏఐ ఎకో సిస్టమ్ సృష్టించడానికి కంప్యూట్ సౌకర్యం అత్యంత ముఖ్యమైన భాగం అని వైష్ణవ్ చెప్పారు. పరిశోధకులు, స్టార్టప్స్, విద్యా సంస్థలకు ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి హైఎండ్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఇండియా AI మిషన్లో భాగంగా, ప్రభుత్వం షేర్డ్ కంప్యూటింగ్ వనరును స్థాపించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
కంప్యూటింగ్ ఫెసిలిటీ ముందు అనుకున్న దాని కన్నా అంచనాలు మించిపోయిందని, మొదట ప్రణాళిక ప్రకారం.. 10,000 GPUలకు బదులుగా దాదాపు 19,000 GPUలను పొందిందని, 1,480 ఎన్విడియా H200 GPUలు ఉన్నాయని, వీటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఏఐ చిప్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీటిలో దాదాపుగా 10,000 GPUలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో పనిచేయడం ప్రారంభమవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!