Vikram Misri: భారత్ను అంతర్జాతీయంగా దెబ్బ తీయడానికి పాకిస్తాన్ అసత్య ప్రచారం..
- భారత్పై పాక్ ఉద్దేశపూర్వకంగానే దాడులు చేసింది..
- భారత్ లోని మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు పాక్ కుట్రలు..
- ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టమైంది.. ఈ దాడులు పాక్ ప్రభుత్వ సహకారంతో, కనీసం వారికి తెలిసే జరిగినవని పేర్కొనడం గమనార్హం.. పూంఛ్లోని గురుద్వారాపై దాడిలో స్థానిక సిక్కులతో పాటు ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారని ఫారెన్ సెక్రెటరీ మిస్రీ చెప్పుకొచ్చారు.
Read Also: India-Pak War : దేశంలో మతఘర్షణలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది : విక్రమ్ మిస్రీ
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ దాడి చేసినట్లు ఒప్పుకోకుండా, భారత్ను దోషిగా ప్రకటించడానికి ట్రై చేస్తుందని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. “నన్కానా సాహిబ్” గురుద్వారాపై భారత దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తుంది.. పాక్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, “నన్కానా సాహిబ్ గురుద్వారా” పై భారత్ దాడి చేసిందని అబద్దపు ఆరోపణలు చేస్తోందన్నారు. భారత్ను అంతర్జాతీయంగా దెబ్బ తీయడానికి పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది.. భారత్లోని ఐక్యతే పాకిస్తాన్ సహించలేకపోతుంది అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!