PM Modi: “ఇండీ కూటమి మరింత ఆవిరైపోతోంది”.. మూడో దశ తర్వాత పీఎం ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఏడు విడతల్లో భాగంగా ఈ రోజు మూడో విడత ఎన్నికలు పూర్తయయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా..‘‘ విపక్ష కూటమి తిరోగమన ఆర్థిక వ్యవస్థ, కాలం చెల్లి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
Read Also: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
Also Read
ఈ రోజు వేసిన అందరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని వర్గాల ఓటర్లు ఎన్డీయేపై, మా అభివృద్ధిపై విశ్వాసం ఉంచారని ఎక్స్లో రాసుకొచ్చారు. ఇండి అలియన్స్ వారి పాత ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది అని అన్నారు. మూడో దశలో 11 రాష్ట్రాలు/యూటీల్లోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. నాలుగో విడత ఈ నెల 13న జరగబోతోంది. ఈ దశలో తెలంగాణలో ఎంపీ స్థానాలతో పాటు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన లోక్సభ ఎన్నికలు జూన్ 1తో ఏడు దశల్లో ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?