Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Incidents Of Attacks On Muslims On Rise Post Lok Sabha Elections Claims Owaisi

Asaduddin Owaisi: ఎన్నికల తర్వాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి..

Published Date :June 13, 2024 , 10:03 pm
By BV Reddy
  • ఎన్నికల తర్వాత ముస్లింలపై దాడులు పెరిగాయి..
  • సంఘ్ పరివార్‌‌ని ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ.
Asaduddin Owaisi: ఎన్నికల తర్వాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు పెరిగాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సంఘ్ పరివార్‌ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు మౌలానాలు హత్యకు గురయ్యారని, అక్బర్ నగర్‌లో ముస్లిం ఇళ్లను బుల్డోజ్ చేశారని, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ముస్లింలను కొట్టారని ఆయన ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఎంఐఎం అధినేత ప్రశ్నించారు.

Read Also: Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..

జూన్ 4న ఫలితాలు ప్రకటించిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 24 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. 2014లో 23 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచిన దాని కన్నా ఎక్కువ, చివరి పార్లమెంట్‌తో పోలిస్తే(26)తక్కువ. అయితే, ఈ సారి మోడీ కేబినెట్‌లో ఒక్కరూ కూడా ముస్లిం మంత్రి లేరనే విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది 78 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అస్సాం ధుబ్రీ నుంచి కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ ఉన్నారు.

चुनाव के नतीजों के बाद मुल्क के कई हिस्सों में मुसलमानों पर हमलों के वाक़ि'आत बढ़ रहे हैं।

उत्तर प्रदेश में 2 मौलानाओं का क़त्ल कर दिया गया, अकबरनगर में मुसलमानों के घर पर बुलडोज़र चला दिया गया, छत्तीसगढ़ में दो मुसलमानों को Lynch कर दिया गया।

क्या संघ परिवार मुसलमानों से बदला…

— Asaduddin Owaisi (@asadowaisi) June 13, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asaduddin Owaisi
  • attacks on Muslims
  • Lok Sabha Elections
  • Uttar Pradesh

తాజావార్తలు

  • Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?

  • Iran War: ఇరాన్ “పాలన మార్పు”‌పై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..

  • Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..

  • Power Bill Hike: విద్యుత్ ఛార్జీల పెంపు.. వివరాలు వెల్లడించిన ఈఆర్సీ

  • Sushmita Konidela: నాన్న.. చరణ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions