Asaduddin Owaisi: ఎన్నికల తర్వాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి..
- ఎన్నికల తర్వాత ముస్లింలపై దాడులు పెరిగాయి..
- సంఘ్ పరివార్ని ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు పెరిగాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సంఘ్ పరివార్ని ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు మౌలానాలు హత్యకు గురయ్యారని, అక్బర్ నగర్లో ముస్లిం ఇళ్లను బుల్డోజ్ చేశారని, ఛత్తీస్గఢ్లో ఇద్దరు ముస్లింలను కొట్టారని ఆయన ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఎంఐఎం అధినేత ప్రశ్నించారు.
Read Also: Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..
Also Read
జూన్ 4న ఫలితాలు ప్రకటించిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 24 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. 2014లో 23 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచిన దాని కన్నా ఎక్కువ, చివరి పార్లమెంట్తో పోలిస్తే(26)తక్కువ. అయితే, ఈ సారి మోడీ కేబినెట్లో ఒక్కరూ కూడా ముస్లిం మంత్రి లేరనే విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది 78 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అస్సాం ధుబ్రీ నుంచి కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ ఉన్నారు.
चुनाव के नतीजों के बाद मुल्क के कई हिस्सों में मुसलमानों पर हमलों के वाक़ि'आत बढ़ रहे हैं।
उत्तर प्रदेश में 2 मौलानाओं का क़त्ल कर दिया गया, अकबरनगर में मुसलमानों के घर पर बुलडोज़र चला दिया गया, छत्तीसगढ़ में दो मुसलमानों को Lynch कर दिया गया।
क्या संघ परिवार मुसलमानों से बदला…
— Asaduddin Owaisi (@asadowaisi) June 13, 2024
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!