Air travel for pilgrims: సీనియర్ సిటిజన్స్కు బంఫర్ ఆఫర్.. దేశంలో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air travel for pilgrims: సీనియర్ సిటిజన్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం విమాన సౌకర్యాన్ని కల్పించింది. దానికి అవసరమయ్యే నిధులను కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది. ఇలా తీర్థయాత్రలకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు సౌకర్యం కలిపించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉందయం భోపాల్ లోని రాజా భోజ్ ఎయిర్ పోర్టు నుంచి ‘తీర్థ-దర్శన్ యోజన’ కింద 32 మంది సీనియర్ సిటిజన్స్ విమానంలో ప్రయాణించారు. ఇందులో 24 మంది పురుషులు ఉండగా.. 8మంది స్త్రీలు ఉన్నారు.
Read Also: Rs.2000 Note Withdrawn: “నో ఫారమ్.. నో ఐడీ ఫ్రూఫ్”.. రూ.2000 మార్పిడిపై కీలక ప్రకటన
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
విమాన ప్రయాణ సౌకర్యం కింద మొదటి దశలో మధ్యప్రదేశ్ లోని వివిధ విమానాశ్రయాల నుంచి జూలై వరకు తొలి బ్యాచ్ భక్తులు ప్రయాణించనున్నారు. ఈ రోజు తన కల నెరవేరిందని, నా తల్లిదండ్రుల్లాంటి వృద్ధుల్ని విమానంలో తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నానని రాందాస్ అనే ప్రయాణికుడు చెప్పారు.
2012లో బీజేపీ హాయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ’’తీర్థ-దర్శన్ యోజన’’ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రైళ్ల ద్వారా వృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు పంపిస్తున్నారు. ఇప్పుడు విమానాల ద్వారా వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 7.82 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!