Howrah Ram Navami clashes: హౌరా రామనవమి ఊరేగింపులో అల్లర్లు.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Read Also: Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
కావాలనే బీజేపీ అల్లర్లను సృష్టిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. హిందువుల మనోభావాలను విస్మరిస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది. అల్లర్లు, కుట్రలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దీదీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినవారికి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. రామ నమవి ఊరేగింపుల్లో కత్తులు తీయదానికి మీరు ఎవరు అధికారం, అనుమతి ఇచ్చారు..? హౌరా ర్యాలీలో బుల్డోజర్లు ఉపయోగించారని ఎంత ధైర్యమని ప్రశ్నించారు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఊరేగింపు వెల్లడంపై మమతా బెనర్జీ హెచ్చరించారు. ముస్లింలకు రంజాన్ మాసమని, ఏదైనా జరిగితే హింస చెలరేగుతుందని ముందే హెచ్చరించారు. బెంగాల్ లో హింస కాల్పులపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ మమతా బెనర్జీ శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని.. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని హిందువులను హెచ్చరించారని, ఆమె హిందువులను మరిచిపోయిందని అన్నారు. బెంగాల్ హోంమంత్రి హౌరా హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఇలాగే అల్లర్లు చెలరేగాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి విమర్శించారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?