Howrah Ram Navami clashes: హౌరా రామనవమి ఊరేగింపులో అల్లర్లు.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Read Also: Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
కావాలనే బీజేపీ అల్లర్లను సృష్టిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. హిందువుల మనోభావాలను విస్మరిస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది. అల్లర్లు, కుట్రలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దీదీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినవారికి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. రామ నమవి ఊరేగింపుల్లో కత్తులు తీయదానికి మీరు ఎవరు అధికారం, అనుమతి ఇచ్చారు..? హౌరా ర్యాలీలో బుల్డోజర్లు ఉపయోగించారని ఎంత ధైర్యమని ప్రశ్నించారు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఊరేగింపు వెల్లడంపై మమతా బెనర్జీ హెచ్చరించారు. ముస్లింలకు రంజాన్ మాసమని, ఏదైనా జరిగితే హింస చెలరేగుతుందని ముందే హెచ్చరించారు. బెంగాల్ లో హింస కాల్పులపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ మమతా బెనర్జీ శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని.. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని హిందువులను హెచ్చరించారని, ఆమె హిందువులను మరిచిపోయిందని అన్నారు. బెంగాల్ హోంమంత్రి హౌరా హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఇలాగే అల్లర్లు చెలరేగాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి విమర్శించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?