Himanta Sarma: “మదానీ ఎవరు, జైలులో పెడుతా”.. జమియత్ చీఫ్కి అస్సాం సీఎం వార్నింగ్..
- మదానీ ఎవరు, లిమిట్స్ దాటితే జైలులో పెడతా..
- జమియత్ చీఫ్కి అస్సాం సీఎం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు. ‘‘మదానీ ఎవరు..? ఆయన దేవుడా..? మదానీ ధైర్యం అంతా కాంగ్రెస్ సమయంలో మాత్రమే, బీజేపీతో కాదు. ఆయన పరిమితులు దాటితే జైలులో పెడతాను, నేను సీఎంను, మదానీ కాదు. నేను మదానీకి భయపడను’’ అని సీఎం హెచ్చరించారు.
Read Also: Shehbaz Sharif: ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్స్..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
జమియత్ నేతను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు పంపిస్తానని అంతకుముందు హిమంత వ్యాఖ్యలు చేశారు. దీనికి మదానీ స్పందిస్తూ.. నేను నిన్నటి వరకు ఆయన రాష్ట్రంలోనే ఉన్నానని, ఆయన ప్రతీ ముస్లింను బంగ్లాదేశ్ కు పంపాలని చెబుతున్నారని, కాబట్టి ఈ దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారు పాకిస్తాన్కి వెళ్లాలని అన్నారు. అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపుపై మదానీ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలను పాటించాలని డిమాండ్ చేశారు.
మదానీ పర్యటనపై సీఎం స్పందిస్తూ.. ఎవరైనా భూమి ఆక్రమిస్తే ఏం జరుగుతుందో చూడటానికి ఆయనను అనుమతించామని అన్నారు. భూ సమస్యలపై బయటి వ్యక్తులు గ్రామస్తుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణదారులు భూమిని ఆక్రమించేటప్పుడు గ్రామస్తులకు సమాచారం ఇవ్వరు, ఆ తర్వాత వారు బీజేపీని నిందిస్తున్నారని, బీజేపీ ఎవరికీ భయపడదని సీఎం అన్నారు. జమియత్ ఉలామా ఇ హింద్ ఆక్రమణలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!