Congress: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్లో లుకలుకలు.. గుండు కొట్టించుకున్న హస్తం నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bomb Threat: మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
రాజేష్ ధర్మాని పట్ల పార్టీ సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అందుకు నిరసనగా ఘమర్విన్ కాంగ్రెస్ నేత సుభాష్ శర్మ గుండు కొట్టించుకున్నారు. సుఖూజీ ఇప్పుడు ఏమి చేస్తాడో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. అయితే సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఎమ్మెల్యేలు ఇద్దరి పేర్లను హైకమాండ్ కు పంపింపారు. అయితే పార్టీ వీరికి బెర్తులను నిరాకరించినట్లు సమాచారం. వీరిద్దరిని శనివారం హైకమాండ్ పిలిచి నచ్చిన శాఖల పేర్లను చెప్పాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కు విధేయుడిగా ఉన్న సుధీర్ శర్మ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ పొందారు.
అయితే సుధీర శర్మకు అంతకుముందు పార్టీ టికెట్టు ను అతని ప్రత్యర్థి వర్గాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు క్యాబినెట్ బెర్తు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. కాగా, గత ఎన్నికల్లో సోనియా గాంధీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కాంగ్రా లోక్సభ ఎన్నికల్లోనూ, ధర్మశాల ఉపఎన్నికలోనూ పోటీ చేయడానికి నిరాకరించినందుకు సుధీర్ పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. రాజేష్ ధర్మాని సుఖ్విందర్ సింగ్ సుఖుకు సన్నిహితుడు కానీ ఆయనకు కూడా క్యాబినెట్ బెర్తను తిరస్కరించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బీజేపీకి సహకరించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!