Northeast India: దేశమంతా వర్షాలు.. అక్కడ మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య భారతం వరదల, భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియాలు విరగిపడ్డాయి. ముఖ్యంగా అస్సాంలోని 28 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. 150 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 40కి పైగా సైనికులు, ప్రజలు చనిపోయారు. ఇక అన్ని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికించాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈశాన్య రాష్ట్రాలని అధిక ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు వరదలు, వర్షాలతో ఇబ్బంది పడిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాం గౌహతిలో గురువారం 38.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కన్నా 6.2 డిగ్రీల అధికం. గత 30 ఏళ్లలో నగరంలో నమోదైన రెండవ అత్యధికి ఉష్ణోగ్రత ఇదే గౌహతిలొో జూలై నెలలో ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలు. జూలై 18, 2018లో నమోదు అయింది.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Sai Dharam Tej: తమ్ముడి హీరోయిన్తో అన్నయ్య సరసాలు?
అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో నగరాల్లో అధిక తేమతో కూడిన ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ అస్సాంలోని సిల్చార్ లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. జూలై నెలలో ఈ నగరంలో ఇదే రెండవ అత్యధిక ఉష్ణోగ్రత. త్రిపుర రాజధాని అగర్తాలలో గురువారం 37.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. అగర్తలాలో చివరిసారిగా 1992లో జూలై నెలలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో గురువారం 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!