PM Modi: చిన్నారి చేతిలో అమ్మ ఫోటో చూసి మోడీ భావోద్వేగం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్లో పర్యటించారు. ర్యాలీలో ఓ చిన్నారి నరేంద్రమోడీ తల్లి చిత్రాన్ని ప్రదర్శించింది. దీనిని చూసిన ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాగల్కోట్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా, ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీతో కలిసి ఉన్న స్కెచ్తో ఒక యువతి కనిపించింది. ఆ స్కెచ్ని తమకు ఇవ్వాలని ఆమ్మాయిని కోరారు.
Read Also: India-Canada Row: ఖలిస్తాన్ నినాదాలు.. కెనడా రాయబారికి భారత్ సమన్లు..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
బాలిక వైపు చూసి థంప్సప్ సిగ్నల్ చూపించారు. అమ్మాయి కళకు ప్రధాని మోడీ సంతోషంగా వ్యక్తం చేశారు. బాలికను గమనించిన ప్రధాని తన భద్రత సిబ్బందికి చెప్పి చిన్నారి నుంచి ఫోటో తీసుకురావాలని కోరారు. ‘‘ ఈ అమ్మాయి చాలా సేపు ఫోటోతో నిలబడి ఉంది. దయచేసి ఆమె నుంచి ఫోటో తీసుకోంది’’ అని చెప్పారు. ప్రధాని మోడీ అమ్మాయి పేరు, చిరునామాను అడిగారు. అమ్మాయి, పేరు చిరునామాను ఫోటోపై రాయమని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ప్రధాని మోడీ మాటలకు బాలిక ఆనందానికి గురవ్వడం వీడియో చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 99 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 2022 లో గుజరాత్ ఆసుపత్రిలో మరణించారు.
इस छोटी बच्ची का जोश तो देखिए। बागलकोट में रैली की भीड में भी पीएम @narendramodi का ध्यान खींच ही लिया। उसकी बनायी तस्वीर भी अपने पास मंगवा ली। फिर खत लिखने का वादा कर उसका उत्साह दोगुना कर दिया। ये साबित करती है हर उम्र और हर तबके में प्रधान सेवक की लोकप्रियता#LokasabhaElection pic.twitter.com/xvWEdV3Wd7
— Amitabh Sinha (@amitabhnews18) April 29, 2024
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!