Congress: ‘సంవిధాన్ హత్యా దివాస్’పై కాంగ్రెస్.. 10 ఏళ్ల నుంచి బీజేపీ అదే చేస్తుందని ధ్వజం..
- ‘సంవిధాన్ హత్యా దివాస్’పై రాజకీయ రగడ..
- కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్..
- గత పదేళ్ల నుంచి మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు..
- కాంగ్రెస్ నేతల మండిపాటు..
Congress: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఈ రోజును ప్రతీ ఏడాది ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని ఈ రోజు కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ దీనిని ప్రకటించిందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. ‘‘నాన్-బయోలాజికల్ పీఎం ద్వారా హెడ్లైన్స్ కోసం చేయబడిని పని’’ అని అన్నారు.
Read Also: Uttar Pradesh: యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి రొమాన్స్.. గదిలో పట్టుకున్న భర్త
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
కేంద్రం నిర్ణయాన్ని జైరాం రమేష్ తప్పుపట్టారు. గత పదేళ్లుగా భారతీయులపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రధాని నరేంద్రమోడీపై మండిపడ్డారు. జూన్ 4ని ‘మోడీ ముక్తి దివాస్’గా చరిత్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. జూన్ 4, 2024న భారతదేశ ప్రజలు ప్రధాని మోడీకి నిర్ణయాత్మక వ్యక్తిగత రాజకీయ, నైతిక ఓటమిని అందించారని అన్నారు. ప్రధాని మోడీ భారత రాజ్యాంగం, దాని సూత్రాలు, విలువలపై రాజ్యాంగ సంస్థలపై క్రమబద్ధమైన దాడి చేశారని ఆరోపించారు. మనుస్మృతి నుండి ప్రేరణ పొందిన మోడీ పరివార్ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 1949లో మనుస్మృతి నుండి ప్రేరణ పొందలేదనే కారణంతో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తిరస్కరించిందని అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనబడిన తరగతుల వారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసమే పవిత్రమైన రాజ్యాంగానికి హత్యా అనే పదాన్ని జత చేసి అంబేద్కర్ని అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Yet another headline grabbing exercise in hypocrisy by the non-biological PM who had imposed an undeclared Emergency for ten long years before the people of India handed him a decisive personal, political, and moral defeat on June 4, 2024 – which will go down in history as…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 12, 2024
తాజావార్తలు
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో