GO First Flight: ఫ్లైట్ అటెండెంట్లను వేధించిన ఫారన్ టూరిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Tourist Harasses Flight Attendants On GO First’s Delhi-Goa Flight: విమానాల్లో ప్రమాణికలు అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సీనియర్ సిటిజెన్ పై మద్యం మత్తులో యూరిన్ చేశాడు. దీని తర్వాత పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మరో విమాన ఘటనల తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read Also: KA Paul : రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. నేనున్నాను
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
జనవరి 5న న్యూఢిల్లీ నుంచి గోవాకు వెళ్లే గో ఫస్ట్ విమానంలో ఒక విదేశీ ప్రయాణికుడు, మహిళ ఫ్లైట్ అటెండెంట్ తో అనుచితంగా ప్రవర్తించాడు. తనతో కూర్చోవాలని, అసభ్యకరంగా మాట్లాడారని అంటెండెంట్ ఆరోపించింది. దీంతో నిందితుడిని మోపాలోని గోవా కొత్త విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో పాటు ఎయిర్ లైన్స్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీసీసీఏ)కు సమాచారం అందించారు. గోవాలో కొత్త విమానాశ్రయం ప్రారంభం అయిన తొలిరోజే ఈ ఘటన జరిగింది.
నవంబర్ 26న ఎయిరిండియా న్యూయార్క్- న్యూఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో 70ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్ అయిన మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఎయిర్ ఇండియా మిశ్రాపై 30 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. దీంతో పాటు ఈ ఘటన తర్వాత ప్రయాణికుల వికృత చేష్టలపై డీజీసీఏ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!