Puja Khedkar: సుప్రీంకోర్టు తలుపుతట్టిన పూజా ఖేద్కర్.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సవాల్
- సుప్రీంకోర్టు తలుపుతట్టిన పూజా ఖేద్కర్
- ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యూపీఎస్సీ మోసం కేసులో ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తాజాగా దీన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
2022లో యూపీఎస్సీ పరీక్షలో మోసపూరితంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో హాజరకాకుండా నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులు.. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించింది. అయితే ఈ కేసు రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకమే కాకుండా సమాజం, దేశానికి వ్యతిరేకంగా చేసిన క్లాసిక్ మోసం అంటూ హైకోర్టు పేర్కొంటూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇది కూడా చదవండి: Amazon Great Republic Day Sale 2025: న్యూ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. ఐకూ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్!
తాజాగా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. జనవరి 15, 2025న సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ చేయబడుతుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కోసం యూపీఎస్సీ దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా చూపించినందుకు ఖేద్కర్ దోషి అని విచారణలో తేలడంతో సెప్టెంబర్ 2024లో ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ డిశ్చార్జ్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనం… అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!