Delhi: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
- సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
- ఆయుష్మాన్ పథకం కింద 5 లక్షల వరకు వైద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని డిసైడ్ అయింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం అందించనున్నారు. దీంతో 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్లో లబ్ధి పొందొచ్చు.
ఇది కూాడా చదవండి: Sundarakanda: ‘సుందరకాండ’లో సిధ్ శ్రీరామ్ పాడిన పాట విడుదల.. విన్నారా!
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
అలాగే హైడ్రో పవర్ కోసం రూ.121,471 కోట్లు కేటాయించింది. 31, 359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. అలాగే పీఎం ఈ డ్రైవ్ కోసం రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. టూవీలర్లు, త్రీ వీలర్లు, అంబులెన్స్లు, ట్రక్కుల కోసం డిసైడ్ చేసింది. అంతేకాకుండా 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
ఇది కూాడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్
పీఎం ఈ బస్, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం రూ.3,435 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం రూ.70,125 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుంది. మిషన్ మోసమ్ ( వాతావరణం) కోసం రూ.2,000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ అందించడం, నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ శాటిలైట్లను ఉపయోగించడం, హై పర్ఫామెన్స్ కంప్యూటర్ల వినియోగం కోసం వినియోగించనున్నారు.
ఇది కూాడా చదవండి: Nissan Magnite facelift: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్.. అక్టోబర్ 04న రిలీజ్..
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!