EU-India FTA: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’.. భారత్-ఈయూ ట్రేడ్ డీల్పై కీలక వ్యాఖ్యలు..
- ఈయూ-భారత్ ట్రేడ్ డీల్ ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’..
- ఈయూ కమిషన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- త్వరలో డీల్ కుదిరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము. కొందరు దీనిని అన్ని ఒప్పందాలకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అని పిలుస్తారు.’’ అని అన్నారు. ఇది 2 బిలియన్ల ప్రజల మార్కెట్ను సృష్టిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉంటుందని ఆమె చెప్పారు.
Read Also: Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
Also Read
- Suvendu Adhikari PA: సువెందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
ఈయూ-ఇండియా ట్రేడ్ డీల్ ప్రపంచంలో అభివృద్ధి చెందతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థనున, ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఈయూతో అనుసంధానించనుంది. 2007 నుండి భారతదేశం-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిలో ఉన్నప్పటికీ, చర్చలు దాదాపు ఒక దశాబ్దం పాటు నిలిచిపోయాయి. అయితే, 2022 నుంచి మళ్లీ ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈయూ, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే చారిత్రాత్మక గరిష్టానికి చేరుకుంది. 2023లో వస్తువులు వాణిజ్యం 124 బిలియన్ యూరోలకు చేరుకుంది. మరోవైపు, వాన్ డెర్ లేయన్స్ వచ్చే వారం ప్రారంభంలో భారత్కు రాబోతున్నారు. భారత్-ఈయూ నేతల సమావేశానికి ముందు ఆమె పర్యటన జరుగుతోంది. ఈ పర్యటన తర్వాత, ట్రేడ్ డీల్లో ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువెందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!