West Bengal: మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ. 20 కోట్లు.. ఈడీ దాడుల్లో పట్టుబడిన నగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids in West Bengal: పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది. నగదులో పాటు కీలక డాక్యుమెంట్లు, 20 సెల్ ఫోన్లు, కొన్ని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
Read Also: Bandla Ganesh: తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. రౌడీ హీరోకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..?
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి అర్పితా ముఖర్జీ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ప్రస్తుతం దొరికన నగదు ఎస్ఎస్సీ స్కామ్ కు సంబంధించిందిగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దమొత్తంలో నగదు దొరకడంతో నోట్లను లెక్కించడానికి బ్యాంక్ అధికారుల సహాయం తీసుకుంది ఈడీ. ఈ స్కామ్ పై ఈడీ అధికారులు త్రుణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిలో భారీ స్థాయిలో నగదు బయటపడింది. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయమంత్రి పరేష్ సిఅధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ప్రస్తుతం పార్థ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ క్యాబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే ఆ సమయంలో నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB
— ANI (@ANI) July 22, 2022
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!