DMK: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే చికెన్, మటన్ తినడంపై బ్యాన్.. సాంబర్ రైస్ దిక్కవుతుంది..
DMK: లోక్సభ ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. తొలి విడతలోనే తమిళనాడులోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార డీఎంకే బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే మనం తినే ఆహారంప కఠినమైన ఆంక్షల్ని విధిస్తారని అన్నారు. మటన్, చికెన్ తినడాన్ని నిషేధిస్తారని డీఎంకే నేత చెప్పారు. ప్రజలకు పెరుగన్న, సాంబార్ అన్నమే దిక్కవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డీఎంకేకి, బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. దీంతో బీజేపీ ఈ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గానూ డీఎంకే-కాంగ్రెస్ కూటమి 38 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని అధికార డీఎంకే పార్టీ భావిస్తోంది.
" If Modi is elected again you can only eat Curd rice and Sambar rice, you will be banned from eating mutton, beef and chicken" DMK campaign at Chennai…😑 pic.twitter.com/glzDUR1cLH
— Vishwatma 🇮🇳 ( மோடியின் குடும்பம் ) (@HLKodo) April 1, 2024
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!