DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్కు డీఎంకే నేత బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Worker’s Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అధికార డీఎంకే పార్టీ వెల్లడించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని పార్టీ తెలిపింది.
Read Also: Harish Rao: బీజేపీని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే..
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన స్పీచులో కొన్ని పదాలను మిస్ చేయడంతో వివాదం రాజుకుంది. బీఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి ప్రముఖుల పేర్లను ఉచ్ఛరించకపోవడంపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో బెదిరించారు. గవర్నర్ రవి అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్ వెళ్లాలని, ఆయనను అక్కడ ఉగ్రవాదులు కాల్చిచంపాలి అని అన్నారు. మేమే ఉగ్రవానది పంపిస్తాం, అతడిని కాల్చివేయనివ్వండం అంటూ ఓ సభలో బెదిరించారు. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పితామహుడు అని, ఆయన పేరును చెప్పడానికి నిరాకరిస్తే చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా..? లేదా..? అని ప్రశ్నించారు.
డీఎంకే నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా..? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తీరుపై ప్రముఖ నటి, బీజేపీ నతే ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం హయాంలో కొత్త కల్చర్ అని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి జీవించే అర్హత లేదని ట్వీట్ చేశారు. డీఎంకే ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ప్రధానిమోదీతో పాటు రాజ్యాంగపదవుల్లో ఉన్న నాయకులను ఎప్పుడూ తిడుతున్నారని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. పోలీసుల చేతులు కట్టివేయబడ్డాయని.. స్థానిక డీఎంకే నాయకులు పోలీస్ స్టేషన్ ను సొంత కార్యాలయాలుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- bjp
- CM Stalin
- DMK
- rn ravi
- Tamil Nadu
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!