DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్కు డీఎంకే నేత బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Worker’s Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అధికార డీఎంకే పార్టీ వెల్లడించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని పార్టీ తెలిపింది.
Read Also: Harish Rao: బీజేపీని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే..
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన స్పీచులో కొన్ని పదాలను మిస్ చేయడంతో వివాదం రాజుకుంది. బీఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి ప్రముఖుల పేర్లను ఉచ్ఛరించకపోవడంపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో బెదిరించారు. గవర్నర్ రవి అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్ వెళ్లాలని, ఆయనను అక్కడ ఉగ్రవాదులు కాల్చిచంపాలి అని అన్నారు. మేమే ఉగ్రవానది పంపిస్తాం, అతడిని కాల్చివేయనివ్వండం అంటూ ఓ సభలో బెదిరించారు. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పితామహుడు అని, ఆయన పేరును చెప్పడానికి నిరాకరిస్తే చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా..? లేదా..? అని ప్రశ్నించారు.
డీఎంకే నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా..? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తీరుపై ప్రముఖ నటి, బీజేపీ నతే ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం హయాంలో కొత్త కల్చర్ అని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి జీవించే అర్హత లేదని ట్వీట్ చేశారు. డీఎంకే ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ప్రధానిమోదీతో పాటు రాజ్యాంగపదవుల్లో ఉన్న నాయకులను ఎప్పుడూ తిడుతున్నారని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. పోలీసుల చేతులు కట్టివేయబడ్డాయని.. స్థానిక డీఎంకే నాయకులు పోలీస్ స్టేషన్ ను సొంత కార్యాలయాలుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- bjp
- CM Stalin
- DMK
- rn ravi
- Tamil Nadu
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!