DK Shivakumar: ఆ ప్రశ్న జ్యోతిషుడిని అడగండి.. డీకే.శివకుమార్ అసహనం
- ఆ ప్రశ్న జ్యోతిషుడిని అడగండి
- డీకే.శివకుమార్ అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది. దీనికి సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ఏకకాలంలో ఢిల్లీలో ఉండడమే కారణం.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. అలాగే ఇంకో వైపు డీకే.శివకుమార్ కూడా హైకమాండ్ పెద్దలను కలుస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇక ఈ అంశం విలేకర్లు ప్రశ్నించగా డీకే.శివకుమార్ వైరెటీగా స్పందించారు. ఈ ప్రశ్న జ్యోతిషుడిని అడగాలంటూ బదులిచ్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా సిద్ధరామయ్య చేతిలో ఉంటుందని.. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు కావాలని ఆశ పడటంలో తప్పేమీ లేదన్నారు. ‘‘పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ మంత్రులు కావాలని ఆశ ఉంటుంది. అది తప్పు అని ఎలా చెబుతాం?. వారిలో చాలామంది పార్టీ కోసం కష్టపడినవారు, త్యాగాలు చేసినవారు ఉన్నారు’ అని తెలిపారు. ఈ క్రమంలో నాయకత్వ మార్పు కూడా జరుగుతుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనికి ఆయన బదులిస్తూ.. ఆ ప్రశ్న జ్యోతిషుడినే అడగాలని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Umar: ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే కర్ణాటకలో నాయకత్వ మార్పులు లేనట్లుగా కనిపిస్తోంది. పూర్తిగా ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేనే కలిశాక.. సిద్ధరామయ్యకు ఆ భరోసా లభించినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!