Raebareli: కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్.. ఎవరు ఇతను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raebareli: కాంగ్రెస్కి కంచుకోటలుగా ఉన్న రాయ్బరేలీ, అమేథీకి అభ్యర్థులను ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. రేపటితో ఈ రెండు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, సోనియాగాంధీ ఇన్నాళ్లుగా పోటీ చేసిన రాయ్బరేలీలో బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ని నిలబెట్టింది. సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ తరుపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రియాంకాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Read Also: Layoffs: ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ కంపెనీలు..
Also Read
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
ఎవరు ఈ దినేష్ ప్రతాప్ సింగ్:
దినేష్ ప్రతాప్ సింగ్ బ్లాక్ లీడర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యోగి సర్కార్లో మినిస్టర్గా ఉన్నారు. 2004లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2007లో బీఎస్పీ టికెట్పై తిలోయ్ నియోజకవర్గం నుంచి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2010 నుంచి 2016 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2016 నుంచి 2022 వరకు మరోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. 2022లో మూడో సారి గెలిచి యోగి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
2018లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన దినేష్ ప్రతాప్ సింగ్కు ఆ పార్టీ రాయ్బరేలీ నుంచి టికెట్ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గట్టి పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు. సోనియా గాంధీకి 55.80 శాతం ఓట్లు రాగా, దినేష్ సింగ్కు 38.36 శాతం ఓట్లు వచ్చాయి. సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి నిరంతరం ఎంపీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!