Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు
- హస్తిన వాసులకు అలర్ట్
- 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతాయని డీఆర్ఎంసీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే కర్తవ్య పథ్ చేరుకోవడానికి ప్రజలకు వీలుగా జనవరి 26న తెల్లవారుజామున 3 గంటల నుంచి అన్ని మార్గాల్లో ఢిల్లీ మెట్రో సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 6 గంటల వరకు 30 నిమిషాల వ్యవధిలో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 6 తర్వాత మాత్రం యథావిధిగా సాధారణ టైమ్టేబుల్ ప్రకారం మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఢిల్లీ మెట్రో తెలిపింది. వేడుకలకు హాజరయ్యే ప్రయాణీకులకు ప్రయాణం సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.
ఇది కూడా చదవండి: Baba Ramdev : వందల టన్నుల కారం పొడిని రిటర్న్ ఇవ్వమన్న బాబా రాందేవ్ కంపెనీ.. డబ్బులు వాపస్
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
2025 గణతంద్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించింది. ఇది భారత్-ఇండోనేషియా మద్య దౌత్య సంబంధాల విషయంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: HPCL Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ జాబ్స్.. నెలకు 1.2 లక్షల జీతం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..