Rajnath Singh: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్మ్యాప్లాంటిది..
- ఈరోజు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ..
- దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్మ్యాప్..
- ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయి: రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్లమెంట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా లోక్సభలో ఈరోజు ఉదయం జీరో అవర్ ముగిసిన అనంతరం రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tollywood Rewind 2024 : ఈ ఏడాది బెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
కాగా, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి గుర్తింపును అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు. కానీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేపటి వరకూ ఈ చర్చ జరుగుతుంది.. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగించనున్నారు. ఇక, ఈ చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సమాధానం ఇస్తారు.
#WATCH | Defence Minister Rajnath Singh initiates the debate on the Constitution in the Lok Sabha
The debate marks the 75th anniversary of the Constitution's adoption.
(Source: Sansad TV) pic.twitter.com/NnkFuE2pvF
— ANI (@ANI) December 13, 2024
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!