COVID 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 44 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,216 మంది మహమ్మారిని జయించారు.
దేశంలో కోవిడ్ మొదలైన రెండున్నర ఏళ్లలో 4,39,59,321 మందికి కరోనా సోకింది. వీరిలో ఇప్పటి వరకు 5,26,211 మంది చనిపోయారు. 4,32,86,787 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల శాతం 1.20గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేస్ లోడ్ 1,297 కేసులకు పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.71గా ఉంది.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
Read Also: Mamata Banerjee: మంత్రి పార్థ ఛటర్జీ కేసు.. మీడియాపై దీదీ ఆగ్రహం
కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో చోటు చేసుకున్న మరణాల్లో కూడా ఈ రాష్ట్రాల నుంచే ఎక్కవ మంది చనిపోయారు. కేరళలో 12 మంది, మహారాష్ట్రలో 8 మంది, బెంగాల్లో 5 మంది, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడి మరణించారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!