Ajit Pawar: నోరు విప్పిన అజిత్ పవార్.. అందుకే బీజేపీ కూటమిలో చేరాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడి కొడుకు, కీలక నేత అజిత్ పవార్ బీజేపీ-ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వంలో చేరారు. ఓ వైపు శరద్ పవార్, బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గంలో చేరారు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: Mayawati: “యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని.. ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రయత్నంలో పాలుపంచుకోవడానికే ఈ బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. ఈ రోజు ఎన్సీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీలో చేస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
కేంద్రంలో బలమైన నాయకత్వం కావాలి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మహారాష్ట్రలో అభివృద్ధి తన ప్రాధాన్యతన అని విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ చెప్పారు. మొత్తం ఎన్సీపీ బీజేపీతో చేరిందని అజిత్ పవార్ వెల్లడించారు. దేశాన్ని ంముందకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని ఆయన ఆరోపించారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఉంటే 40కి పైగా ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
-
China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్కు ముప్పు ఎంత?
-
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
-
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!