Mani Shankar Aiyar: ఇండియా కూటమికి నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి..
- కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్..
- ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి..
- కూటమిలోని ఇంకో పార్టీ బాధ్యతలు తీసుకోవాలి: మణిశంకర్ అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Shankar Aiyar: ఇండియా కూటమికి మరేదైనా పార్టీ నాయకత్వం వహిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అసలు సంబంధిత ప్రశ్నగానే తాను భావించటం లేదు.. ఎందుకంటే, ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉండాలని సూచించారు. కూటమిలోని ఇంకో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ఇతర పార్టీల్లోని వారికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని వెల్లడించారు.
Read Also: YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. నాలుగు రోజుల షెడ్యూల్ ఇదే!
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
అయితే, అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారనేది అంతగా పట్టించుకోను.. ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ స్థానం ఎప్పటికీ ప్రధానమైందే అని మణిశంకర్ అయ్యార్ చెప్పుకొచ్చారు. అధ్యక్షుడిగా కంటే సాధారణంగానే రాహుల్ గాంధీకి ఎక్కువ గౌరవం ఉంటుందన్నారు. కాగా, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఘోరంగా ఓడిపోయింది.. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఛాన్స్ ఇస్తే కూటమిని తాను నడిపిస్తానని మమతా బెనర్జీ ప్రకటించడంతో విపక్షంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికి.. సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ), సీపీఐ సపోర్ట్ ఇస్తున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..