Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Chinas Monopoly In Rare Earth Magnets A Danger To India Why Are These Crucial

Rare Earth Magnet: “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై చైనా గుత్తాధిపత్యం.. భారత్‌కు ప్రమాదం.. ఇవి ఎందుకు కీలకం..

Published Date :June 15, 2025 , 7:41 pm
By BV Reddy
  • ‘‘రేర్ ఎర్త్ అయస్కాంతాల’’లో చైనా గుత్తాధిపత్యం..
  • 90 శాతం రేర్ ఎర్త్ మెటీరియల్ ఉత్పత్తి డ్రాగన్ చేతిలోనే..
  • ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగ పరికరాలకు చాలా కీలకం..
  • ప్రమాదంలో భారత ఈవీ ఇండస్ట్రీ..
Rare Earth Magnet: “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై చైనా గుత్తాధిపత్యం.. భారత్‌కు ప్రమాదం.. ఇవి ఎందుకు కీలకం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా ఈవీ వాహనరంగంలో ఎలక్ట్రిక్ మోటార్లకు కావాల్సిన రేర్ ఎర్త్ అయస్కాంతాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90శాతం చైనానే ఉత్పత్తి చేస్తోంది.

పరిమాణంలో చిన్నవి, శక్తి అధికం:

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ చవకైనవి చవకైనవి అయినప్పటికీ, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలలో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్లు (PMSMలు) కోసం చాలా ముఖ్యమైనవి. ఇది అధిక టార్క్, శక్తిని అందిస్తాయి. ఈవీలతో పాటు ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ఐసీఈ) వాహనాల్లో కూడా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అప్లికేషన్స్‌లో, మోటారైజ్డ్ అప్లికేషన్లలో ఇవి చాలా కీలకం. ఇదే కాకుండా రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలు, మెడికల్ అప్లికేషన్స్‌లో వీటి పాత్ర చాలా కీలకం.

చైనా గుత్తాధిపత్యం:

చైనా ఇటీవల రేర్ ఎర్త్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌పై ఎగుమతి నిబంధనల్ని అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఎగుమతుల అనుమతులు, తుది వినియోగ ప్రకటన అవసరం. ముఖ్యంగా రక్షణరంగం వాడకాల్లో నిషేధించడం, యూఎస్‌కి తిరిగి ఎగుమతులు పెంచడం చైనా ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో షిప్ మెంట్స్ దాదాపుగా 45 రోజుల నుంచి ఆలస్యమయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి భారత్ 540 టన్నుల అయస్కాంతాలను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం దిగుమతుల్లో 80 శాతం కన్నా ఎక్కువ. అయితే, ఇప్పుడు చైనా ఆంక్షలతో ఇబ్బందులు పడుతోంది. మే నెలాఖరు నాటికి భారతీయ కంపెనీలు దాదాపు 30 దిగుమతి అభ్యర్థులను ఆమోదించామని, కానీ చైనా అధికారులు వేటిని ఆమోదించలేదని క్రిసిల్ నివేదించింది. ప్రస్తుతం, వాహన తయారీదారులకు 4-6 వారాల బఫర్ స్టాక్ ఉంది. కానీ నిరంతర అంతరాయాలు వాయిదాలు రీషెడ్యూల్‌కి దారి తీయవచ్చు. ముఖ్యంగా ద్విచక్రవాహానలు, ప్యాసింజర్ ఈవీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

భారత్ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి:

2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల వాహన అమ్మకాలు 2-4% విస్తరించవచ్చని క్రిసిల్ అంచనా వేసింది, అయితే సరఫరా గొలుసులు మూసుకుపోతూ ఉంటే ఎగుమతులు నిలిచిపోతాయి. 27% విస్తరించే అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రమాదంలో పడుతాయి.

ఈ నేపధ్యంలో భారత్ ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది. ప్రత్యామ్నాయ సరఫరాదారులకు మారడం, PLI కార్యక్రమాల కింద దేశీయ మాగ్నెట్ అసెంబ్లీని పెంచడం చేస్తోంది. దీంతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని అన్వేషించే ప్రక్రియను వేగవంతం చేసింది. దేశీయ తయారీని పెంచడం, రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలను సృష్టించడం వంటివి చేస్తోంది.

అరుదైన మట్టి ఎగుమతులను పొందడానికి బీజింగ్‌తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, చైనా చర్యను “ప్రపంచానికి మేల్కొలుపు పిలుపు”గా అభివర్ణించారు. భారతదేశం ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను సృష్టించడానికి, ప్రపంచ సంస్థలకు నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. భారత్ , రేర్ ఎర్త్ మెటీరియల్స్‌లో గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కజకిస్తాన్న, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలతో రేర్ ఎర్త్ కోపరేషన్ నిర్వహించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • india-china
  • india-china relations
  • rare earth magnets
  • rare earth material

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions