Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..
- దోషులుగా తేలిన రాజకీయ నాయకులు పదవుల్లో ఉండొచ్చా..?
- కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’’లోని నిబంధనలను పిటిషనర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ తన రిపోర్టుని అందజేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన దేశవ్యాప్తంగా 5000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
2017లో వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల కోసం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ప్రజా ప్రతినిధుల కేసులను త్వరగా పరిష్కరించడాన్ని పర్యవేక్షించడానికి అనేక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది, అయినప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని కోర్టుకు మిత్రుడిగా వ్యవహరించే అమికస్ క్యూరీ వెల్లడించారు. 42% సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటని, 30 సంవత్సరాలుగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక కోర్టులు తరచుగా ప్రజాప్రతినిధుల వ్యవహారాలు కాకుండా ఇతర కేసులను విచారించాల్సి వస్తుందని చెప్పారు. దీంతో కేసులు వాయిదా పడుతున్నాయని, పలు సందర్భాల్లో నిందితులు హాజరుకావడం లేదని చెప్పారు.
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!