Annamalai: “ఇది క్రైస్తవ మిషనరీల నుంచి కొనుగోలు ఆలోచన”.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడండి’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ క్రైస్తవ మిషనరీల నుంచి కొనుగోలు చేసిన ఆలోచన’’గా విమర్శించారు. ‘గోపాలపురం కుటుంబానికి ఉన్న ఏకైక లక్ష్యం రాష్ట్ర జీడీపీ కన్నా ఎక్కువ సంపాదించుకోవడమే. మీ తండ్రిది, మీది కొనుగోలు చేసిన ఆలోచన. క్రైస్తవమిషనరీల ఆలోచనల్ని చిలుకగా పెంచుకుంటున్నారు’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
Read Also: Udhayanidhi Stalin: “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..
అంతకుముందు చెన్నైలో జరిగిన రచయితర సమావేశంలో ఉదయనిధి స్ఠాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని, దాన్ని వ్యతిరేకించడం కన్నా నిర్మూలించడమే మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడు బీజేపీ ఉపాద్యక్షుడు నటయన తిరుపతి మాట్లాడుతూ.. డీఎంకే మతతత్వ పార్టీ అని, ముస్లింలు, క్రైస్తవుల ఓటు బ్యాంకుపై ఆధారపడి ఉందని విమర్శించారు. డీకఎంకేకి ఇది కొత్త కానది దానికి మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తుందని ఆరోపించారు. డీఎంకే క్యాన్సర్ లాంటిది అని సనాతన ధర్మ సూత్రాల ద్వారా చికిత్స చేయబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!