P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..
- రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..
- రాజ్యాంగంలో సవరణలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది..
- మోడీ నేతృత్వంలో డిజిటల్ లావాదేవీల్లో భారత్ పురోగతి సాధించింది: చిదంబరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాజ్యాంగం ప్రమాదంలో పడింది.. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు పి. చిదంబరం రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగంలో బీజేపీ కచ్చితంగా సవరణలు చేస్తుంది. అందుకోసం వారు ట్రై చేస్తున్నారు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Vanga Geetha: అప్పుడే జగన్ డిక్లరేషన్ ఇస్తారు-మాజీ ఎంపీ వంగా గీత..
Also Read
కాగా, డిజిటల్ లావాదేవీలు భారత్ సాధించిన పురోగతిని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభినందించారు. నగదు అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పేమెంట్లు కొనసాగుతున్నాయి. ఇది అభినందించదగిన విషయం.. అయితే, జర్మనీ, యూరప్లలో పూర్తిగా నగదురహిత సమాజం ఏర్పడలేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటికి రూ.16-17 లక్షల కోట్లు చెలామణిలో నగదు ఉంది.. నేడు అది రూ. 34 లక్షల కోట్లకు చేరిపోయిందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డిజిటల్ పేమెంట్కు బదులు.. ప్రజలు నగదును వినియోగిస్తున్నారని చెప్పారు. దాన్ని వారి దగ్గర నుంచి దూరం చేయలేమని చిదంబరం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!