Vande Bharat: వందేభారత్లో గూండాయిజం.. సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు
- వందేభారత్లో బీజేపీ ఎమ్మెల్యే మనుషులు గూండాయిజం
- సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు. రైల్లో సీటు మారనందుకు విచక్షణ మరిచి ఎమ్మెల్యే అనుచరులు పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో తన నియోజకవర్గానికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులకు వేర్వేరు చోట్ల సీట్లు వచ్చాయి. అందరూ ఒకేచోట కూర్చుని ప్రయాణించేందుకు ఒకరిని సీటు మారమని ఎమ్మెల్యే అడిగాడు. అందుకు అతడు నిరాకరించాడు. అంతే ప్రజాప్రతినిధికి కోపం వచ్చినట్లుంది. అంతే ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించాడు. ఝాన్సీ స్టేషన్ రాగానే ఎమ్మెల్యే మనుషులు ట్రైన్ ఎక్కి ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: ENG vs IND: లీడ్స్ టెస్ట్లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా పంత్ రికార్డ్
ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వివాదంపై రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపుల్ కుమార్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.
A passenger being trashed by some goons in Vande Bharat.
His mistake? He refused seat to BJP MLA Rajeev Singh.
Build PM Awas or VB, if you don't control such hooliganism by high-heded MLA/MPs who win elections on your name, everything is just waste.@narendramodi… pic.twitter.com/5xK2deqpiK
— The Hawk Eye (@thehawkeyex) June 23, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?