Wayanad tragedy: ‘‘గోహత్యలు’’ జరిగితే వయనాడ్ ఘటనలు తప్పవు.. వివాదంగా బీజేపీ నేత వ్యాఖ్యలు..
- వయనాడ్ ఘటనకి ‘‘గోహత్య’’లే కారణం..
- ఆపకుంటే కేరళలో మరిన్ని ఘటనలు జరుగుతాయి..
- కొండచరియలు విరిగిపడిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad tragedy: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన యావద్ దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది. జూలై 30న, ముండకై, చురలమల మరియు మెప్పాడితో సహా వాయనాడ్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో సమీపంలోని నది ఉప్పొంగి పలు గ్రామాలపై విరుచుకుపడింది. ఈ ఘటనలో చాలా ఇళ్లు బురద కింద కూరుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 358 మంది మరణించారు. పలువురు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Read Also: Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక లక్ష ఇండ్లు మాత్రమే కట్టింది ..
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఉద్దేశించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. కేరళలో ‘గోహత్య’ గురించి ఆయన కామెంట్స్ చేశారు. గోహత్య ఎక్కడ జరిగినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా పేర్కొన్నారు. కేరళలో వయనాడ్ ఘటన దీని పర్యవసానమే అని, ఈ పద్ధతుల్ని ఆపకుంటే ఇలాంటి విషాదాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడినప్పటికీ, వయనాడ్ పరిమాణంలో విపత్తలుకు దారి తీయదని చెప్పారు. “2018 నుండి, గోహత్యలో పాల్గొన్న ప్రాంతాలు అటువంటి విషాద సంఘటనలను ఎదుర్కొనే నమూనాను మేము గమనించాము” అని అహుజా అన్నారు. గోహత్యల్ని ఆపకుంటే కేరళలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!