Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
- అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు
- మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది. లేదు.. లేదు.. బీజేపీకే సీఎం పీఠం దక్కాలంటూ కమలనాథులు పట్టుబడుతున్నారు. ఇలా దాదాపుగా 8 రోజులుగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఉత్కంఠ మాత్రం వీడలేదు. తాజాగా ఇదే వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.
ఇది కూడా చదవండి: Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీనే సొంతం చేసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమావేశంలో ఏక్నాథ్ షిండేను ఒప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షిండే కూడా వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 132 స్థానాలు సొంతం చేసుకుంది. శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 10 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!